"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

26 March, 2009

తెలుగు కథానిక, నవల : సామాజిక జీవిత చిత్రణ జాతీయ సదస్సు ,ఫోటోలు

హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు మార్చి 13 నుండి 14 వతేదీ వరకూ జాతీయ సదస్సుని నిర్వహించారు. దీనిలో ప్రముఖ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా//రామకృష్ణ శాస్త్రి, డా// పి. రాములు, డా//దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య మోహన్ జి.రమణన్, ఆచార్య పరిమి రామ నరసింహం, ఆచార్య కాత్యాయినీ విద్మహే, డా// గోనానాయిక్, డా// మృణాలిని తదితరులు పాల్గొని వివిధ అంశాలపై పత్రాలను సమర్పించారు.

పంచమం నవలలో దళిత ఉద్యమం గురించి మాట్లాడుతున్న డా//దార్ల వెంకటేశ్వరరావు


పంచమం నవలలో దళిత ఉద్యమం గురించి డా//దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడిన తర్వాత చర్చలో పాల్గొన్న ద్రావిడ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పి.సుబ్బాచారి, కూర్చున్న వారిలో ఆచార్య ఉమామహేశ్వరరావు తదితరులు

పంచమం నవలలో దళిత ఉద్యమం గురించి డా//దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నప్పుడు సదస్సు సమావేశంలో ఉన్న ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య రమణ (అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం)ఆచార్య ఉమామహేశ్వరరావు,డా//భీమయ్య తదితరులు
జాతీయ సదస్సులో ఒక సమావేశానికి ఆహ్వానం పలుకుతున్న డా// దార్ల , వేదిక పై సింగమనేని నారాయణ, ఆచార్య ముదిగంటి సుజాతా రెడ్డి తదితరులు
సదస్సులో పాల్గొన్న డా// సునీతారాణి( ఇంగ్లీషు డిపార్ట్ మెంట్,), డా//మధురాంతకం నరేంద్ర, డా//సర్రాజు తదితరులు
సదస్సులో పత్రసమర్పణ చేస్తున్న ఆచార్య పరిమి రామ నరసింహం

సదస్సులో పత్రసమర్పణ చేస్తున్న డా//మృణాలిని
సదస్సులో అధ్యక్ష్యోపన్యాసం చేస్తున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం



సదస్సులో పత్రసమర్పణ చేస్తున్న పరిశోధక విద్యార్థి జరుపుల రమేష్
ఒక సమావేశానికి సభాధ్యక్షత వహించిన డా//రామకృష్ణ శాస్త్రి


సదస్సు అనంతరం ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారితో డా//సునీతారాణి, ఆచార్య ఉమ, డా//దార్ల తదితరులు
సదస్సు అనంతరం ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారితో చర్చిస్తున్న డా//దార్ల
సదస్సు లో కీలకోపన్యాసం చేస్తున్న ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి
పంచమం నవల లో గల దళిత ఉద్యమం గురించి జరిగిన చర్చలో పాల్గొన్న డా//దార్ల
పరిశోధక విద్యార్థి మద్దిరాల సిద్దార్థ
సదస్సు ప్రారంభానికి ముందు సమావేశంలో కూర్చున్న వారు వరసగా ఆచార్య కేతు, ఆచార్య మోహన్.జి.రమణన్, ఆచార్య బేతవోలు తదితరులు
పరిశోధక విద్యార్థి మద్దిరాల సిద్దార్థ, పి.జి.విద్యార్థి రత్నాకర్

1 comment:

S Swaroop Sirapangi said...

Happy to see the updates on this national seminar/worshop. I too attended on the first day, as per the scheduled time for listening to Dr. Darla Venkateswara Rao's presentation on Pachama novel, but felt disappointed, on seeing how mentioned time schedule is not followed, as a result could not able to listen to his presentation.

If, it is possible, hope to see the Pachama novel presentaiton here, for the benefit of me and to the wider readers.