ఆంధ్రజ్యోతి దినపత్రిక, 27.3.2022 సౌజన్యంతో
వరుసగా ఆచార్య గుండెడప్పు కనకయ్య, ఆచార్య దార్ల వెెంకటేశ్వరరావు, ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య మేడిపల్లిరవికుమార్, డా. కోయికోటేశ్వరరావు, ఆచార్య ఏ.జ్యోతి
భూమిపుత్ర దినపత్రిక, 27.3.2022 సౌజన్యంతో
మాట్లాడుతున్న డా.యస్.రఘు, వేదికపై ఆచార్య కనకయ్య, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
నిన్న (26.3.2022) కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యాలయం, బెంగుళూరు వారి ఆధ్వర్యంలో జరిగిన ‘తెలుగు దళిత సాహిత్యం’ ఒకరోజు సదస్సులో పాల్గొని, దళిత దీర్ఘకావ్యాలు అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించాను.
ఆచార్య బన్న అయిలయ్యగారు నన్ను ఆహ్వానించారు. గత రెండు, మూడు నెలల క్రితం దీన్ని ప్రణాళిక వేశారు. కరోనా తగ్గిన తర్వాత బయటకు వెళ్ళి ఒక సదస్సులో పాల్గొనడం ఇదే ప్రథమం.
నమస్తే తెలంగాణ దినపత్రిక, 27.3.2022 సౌజన్యంతో
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
వేదికపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఫోటోలో వరుసగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వి.ఆర్. విద్యార్థి, ఆచార్య బన్న అయిలయ్య, డా. ఎస్. రఘు, వాసిరెడ్డి నవీన్, ఆచార్య పి కనకయ్య, ఆచార్య మేడిపల్లి రవికుమార్ తదితరులు
వేదికపై మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
మన తెలంగాణ దినపత్రిక, 27.3.2022 సౌజన్యంతో








.jpeg)
.jpeg)
.jpeg)


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి