కె.వి. రమణారెడ్డి గారు కడప ప్రాంతానికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు. ప్రస్తుతం ఆయన పదవి విరమణ చేశారు. ఆయన తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి 10 జూలై 20 24వ తేదీన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాసిన మూడు పుస్తకాలను తెలుగు అధ్యాపకులకు ఇచ్చారు. దానితో పాటు భారతీయ మత సంప్రదాయాల్లోని కొన్ని అనుమానాలకు ఆయనే కొన్ని ప్రశ్నలు వేసి దానికి సమాధానాలుగా రాసిన గ్రంథం 'ఆత్మసాక్షాత్కారం' . దీంతోపాటు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి గ్రంథానికి తనదైన వ్యాఖ్యానం రాసిన గ్రంథం 'గీర్వాణ ... , ప్రజ్ఞా ప్రకాశిక అనే మూడు గ్రంథాలను అధ్యాపకులకు అందించారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి