డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న బి.ఏ, ఎం.ఏ తెలుగు విద్యార్థుల కోసం వారి లైవ్ చానల్ లో అభ్యుదయ కవిత్వం పై చర్చాగోష్ఠి 30.5.2024 వతేదీన జరిగింది. దీనిలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు డా.ఎస్.రఘు పాల్గొనగా, సమన్వయ కర్తగా డా.ఎన్. రజని వ్యవహరించారు. దీన్ని యూట్యూబ్ https://www.youtube.com/live/fUuYlXX21gA?si=1SGBIO3Rl0LYLHI6 లో కూడా అందుబాటులో ఉంచారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి