తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డిలో నిన్నటి (24, 25.1.2024) రెండు రోజుల జాతీయ సదస్సు (The Department of Computer Science & Political Science, Tara Government College(A), Sangareddy organizing a Two Day National Seminar on “ “RESEARCH METHODOLOGY:CHALLENGES AND SOLUTIONS ” on 24 & 25 January 2024.) ప్రారంభోత్సవ సమావేశంలో కీలక ఉపన్యాసం చేసిన అనంతరం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యాపకురాలు
, అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న వారి శ్రీమతి డాక్టర్ ఎం.మంజుశ్రీని ఘనంగా సన్మానించారు. ఇది ఒక అపురూపమైన దృశ్యం. ఈ సత్కార కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ సదస్సు కన్వీనర్లు డాక్టర్ నాగప్రసాద్, డాక్టర్ జోత్స్న, డాక్టర్ జగదీశ్వర్ ఇతర అధ్యాపక బృందం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment