కృష్ణా విశ్వవిద్యాలయం, మచిలీపట్నం, తెలుగు శాఖ లో తొలిపరిశోధనగా శ్రీమతి ఎం.మాధవి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. డా.వై.విజయానందరాజు గారి పర్యవేక్షణలో పరిశోధన చేసిన శ్రీమతిఎం. మాధవి గారి పిహెచ్.డి. మౌఖిక పరీక్ష (ది.14.7.2021 వ తేదీన) జరిగింది. ఈ మౌఖిక పరీక్ష కు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖాధిపతి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు పాల్గొన్న దృశ్యం.మ
No comments:
Post a Comment