భోజ వ్యాస మంజీరాలు
ఆహ్వానము
డా॥ తాటికాయల భోజన్న రచించిన
పుస్తకావిష్కరణ సభ
వేదిక : అంతర్జాలం జూమ్ మీటింగ్ తేది : 20.06.2021, ఆదివారం
సమయం : సాయంత్రం 5:30 గంటలకు
సభాధ్యక్షత
: డా॥ తన్నీరు సురేష్, సహాయాచార్యులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని.
ముఖ్య అతిథి & ఆవిష్కరణ :
డా॥ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్
కార్యదర్శి టి.టి.డబ్ల్యు.ఆర్.ఐ.ఇ.ఎస్. తెలంగాణ
ప్రత్యేక అతిథిః
ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు, తెలుగుశాఖ అధ్యక్షులు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
విశిష్టఅతిథులు
: ఏనుగు నరసింహా రెడ్డి, అదనపు కలెక్టర్, మేడ్చెల్.
: బూర్ల వెంకటేశ్వర్లు, సహాయాచార్యులు
జి.డి.సి, హుస్నాబాద్.
అన్నవరం దేవేందర్, ప్రముఖ కవి, రచయిత,
ఆత్మీయ అతిథులు: డా|| ఏటూరు జ్యోతి, తెలుగుశాఖ అధ్యక్షులు కె. యు.
కొరిడె విశ్వనాథ శర్మ, Rtd. సహాయాచార్యులు, యస్.ఎల్.ఎన్.యస్.ఏ, కళాశాల, ధర్మపురి.
డా॥ బూర్ల చంద్రశేఖర్, సహాయాచార్యులు,
జి.డి.సి, మెట్ పల్లి.
దారం గంగాధర్, ప్రముఖ కవి, రచయిత,
పుస్తక సమీక్ష : ఆర్.మహేందర్ రెడ్డి, సహాయాచార్యులు. జి.డి.సి. సిద్దిపేట్.
No comments:
Post a Comment