ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ఈ సదస్సులో పాల్గొని రుబాయిత్, గజల్ ప్రక్రియల గురించి పత్రాన్ని సమర్పించారు. ఒక సదస్సుకి అధ్యక్షత వహించారు. వాటిలో కొన్ని ఫోటోలు.

తెలుగు సాహిత్య విమర్శ : నేటి ధోరణులు అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు. వేదిక పై ( ఎడమ వైపు నుండి) జె. రమేశ్ , డా. బాల శ్రీనివాసమూర్తి, డా. పిల్లలమర్రి రాములు, గుడిపాటి, భట్టు సుధాకర్

సదస్సులో పాల్గొన్న తర్వాత టీ విరామసమయంలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారితో ముచ్చటిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

సదస్సులో పాల్గొన్న ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, డా. రాములు, ఆచార్య తుమ్మలరామకృష్ణ తదితరులు

టీ సేవిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు సమావేశంలో పాల్గొన్న ప్రే క్షకులు

విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్

ఆచార్య ఎండ్లూరి గారితో మాట్లాడుతున్న డా. జె.భీమయ్యగారు

వేదికపైకి వెళ్ళేముందు తనకెంతో ఇష్టమైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో ఆచార్య ఎండ్లూరి గారు ఆనందంగామాట్లాడుతూ...

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారితో ముచ్చటిస్తున్న డా. కనకయ్య, డా. దార్ల

సభలో ప్రసంగించే ముందు

ఆచార్య ఎండ్లూరి అధ్యక్షతన డా. అద్దేపల్లి రామమోహన రావు గారు పత్ర సమర్పణ చేశారు

సాహిత్య అకాడమీ సలహాసభ్యులు ఆచార్య జి. ఉమామహేశ్వరరావు గారు తదితరులు

సభలో జనం

సభలో జనం

ఆచార్య జి. ఉమామహేశ్వరరావు , ఆచార్యఎండ్లూరి సుధాకర్ తదితరులు

జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు

జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి