ప్రముఖ కవి పసునూరు శ్రీధర్ బాబు గారు, ఈ రోజు (27.11.2025) తెలుగు శాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) సందర్శించిన సందర్భంగా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎం. గోనానాయక్ గార్లు కలిశారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి