ఆచార్య జి అరుణ్ కుమార్ గారి దగ్గర బి.సాయికృష్ణ ఎం.ఫిల్ చేసాడు. దానికి ఈరోజు (30.7.2021) మౌఖిక పరీక్ష జరిగింది. దాన్ని ఆన్లైన్లో నిర్వహించాను. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా ఆచార్య వై రెడ్డి శ్యామల గారు విచ్చేశారు.
Post a Comment
No comments:
Post a Comment