శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, చెన్నై వారు నిర్వహిస్తున్న 'తెలుగు సాహిత్యం - భారతీయ జీవన విధానం' అనే శీర్షికతో (2021 జూలై 5-7 వ తేదీలలో) మూడు రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సు లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలుగు కథానికా సాహిత్యంలో భారతీయ జీవన విధానాన్ని ఏ విధంగా చిత్రించారో వివరించే విధంగా తొలిరోజు, తొలి సమావేశంలో సుమారు పదిమంది తమ పరిశోధన పత్రాలను సమర్పించారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి