కొంగవాలుకత్తి
08 November, 2018
'కొంగవాలుకత్తి' నవలావిష్కరణ
డాక్టర్ గడ్డం మోహనరావు రచించిన'కొంగవాలుకత్తి' నవలావిష్కరణ సభ ( 8 నవంబరు 2018 వతేదీన రవీంద్ర భారతి)లో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకలూరి ఇనాక్, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సూర్యాధనంజయ్, డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ రఘు, గోగు శ్యామల, రచయిత డాక్టర్ మోహనరావు తదితరులు ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment