ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాయుడు పేట, నెల్లూరు జిల్లా వారు 9 మే 2022 వతేదీన‘‘ తెలుగు సాహిత్యం - ఆధునిక ప్రక్రియలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న ఒకరోజు జాతీయ వెబినార్ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ అధ్యక్షుడు, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వారు కీలకోపన్యాస వక్తగా పాల్గొంటున్నారు.
No comments:
Post a Comment