మిత్రుడు ఈర్ల ఉమేష్ ఆకస్మికంగా కొద్దిసేపటి క్రితమే చనిపోయాడని తెలిసింది. ప్రస్తుతం ఉమేష్ "సాక్షి"లో పనిచేస్తున్నాడు. నేను రేడియోలో పనిచేసేటప్పుడు నాకు అతడు మిత్రుడు. యువవాణి తెలుగులో మంచి కార్యక్రమాల్ని రూపొందించేవాడు. ఏ పనినైనా అంకితభావంతో చేసేవాడు. నాకు రేడియో కార్యక్రమాల్ని రూపొదించేటప్పుడు అనేక సాంకేతికాంశాల్ని నేర్పించేవాడు. మృధుస్వభావిగా ఉండేవాడు. అతడు అప్పుడే మరణిచాడంటే చాలా బాధ అనిపిస్తుంది.
అతని మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను..... దార్లవెంకటేశ్వరరావు.
అతని మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను..... దార్లవెంకటేశ్వరరావు.

0 comments:
Post a Comment