"తెలుగు సాహిత్య విమర్శ: నేటి ధోరణులు'' జాతీయ సదస్సుకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. డా.దార్ల వెంకటేశ్వరరావు, సదస్సు సమన్వయకర్త, హైదరాబాదు విశ్వవిద్యాలయం. హైదరాబాదు.

ఉన్నత విద్యలో దళిత స్త్రీలు చర్చా సదస్సు వివరాలు

”ఉన్నత విద్యలో దళిత స్త్రీలు ’అనే పేరుతో సెప్టెంబరు 30 న హైదరాబాదు విశ్వవిద్యాలయం, సోషల్ సైన్స్ సమావేశ మందిరంలో ఒక చర్చాగోష్టి జరిగింది. దీని ప్రముఖ ఉద్యమ కర్త, దళిత మహిళావేదిక అధ్యక్షురలు పి. మేరీ కుమారి మాదిగ అధ్యక్షత వహించారు. సభలో ప్రొఫెసర్ శీలాప్రసాద్, డా. స్వరూపరాణి, డా. దార్ల వెంకటేశ్వరరావు, సుంకన్నతదితరులు పాల్గొన్నారు.
సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు , వేదిక పై డా. స్వరూప రాణి, మేరీమాదిగ


సభలో మాట్లాడుతున్న డా స్వరూప రాణి
సభలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు
సభలో మాటాడుతున్న ప్రొఫెసర్ శీలా ప్రసాద్

డా. దార్ల వెంకటేశ్వరరావు

చర్చలో పాల్గొని మాట్లాడుతున్న పరిశోధక విద్యార్థి సూర్యారాజు. వేదిక పై ఎడమ నుండి వరసరా ప్రొఫెసర్ శీలాప్రసాద్, డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. స్వరూపరాణి, మేరీమాదిగ, దళిత విద్యార్థి సంఘం అధ్యక్షుడు సుంకన్న ఉన్నారు











1 comments:

tagskie 3:30 PM  

hi.. just dropping by here... have a nice day! http://kantahanan.blogspot.com/